ప్రధాన వార్తలు

తెలంగాణ

ట్రేండింగ్ వార్తలు

హైదరాబాద్-నక్క రామయ్య కాలనీ రోడ్డులో బ్రిడ్జి నిర్మించాలి

హైదరాబాద్-నక్క రామయ్య కాలనీ రోడ్డులో కొట్టుకుపోయిన వాగు ప్రాంతాన్ని సందర్శించిన భీష్మరాజ్ ఫౌండేషన్ బృందం నారాయణపేట,ఆగస్టు23 (నేటి దర్శిని):ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్-నక్క రామయ్య కాలనీ...

క్యాతన్ పల్లి వీరభద్రేశ్వరస్వామి దేవాలయంలో పూజలకు హాజరైన రాజ్ కుమార్ రెడ్డి

బాపన్ పల్లి శివాలయంలో అన్నదానం నారాయణపేట,ఆగస్టు23 (నేటి దర్శిని):నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్ పల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రావణమాస...

మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి: రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేటలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సౌండ్ సిస్టం కోసం రూ.50వేల అందజేత నారాయణపేట,ఆగస్టు15 (నేటి దర్శిని):దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయులు చూపిన మార్గంలో నేటి...

హరిహర క్షేత్రంలో ఘనంగా శుక్రవారం పూజలు

👉  అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు ఎల్.బీ.నగర్,ఆగస్టు08 (నేటి దర్శిని):శ్రావణ శుక్రవారం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ ఘాట్ లోని శ్రీశ్రీశ్రీ హరిహర క్షేత్ర అయ్యప్పస్వామి దేవాలయ...

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి:రాజ్ కుమార్ రెడ్డి

◻️    పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు ◻️    మొక్కలు నాటిన భీష్మరాజ్ ఫౌండేషన్ బృందం నారాయణపేట జూలై30 (నేటి దర్శిని):పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతిఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని భీష్మరాజ్...

పళ్ల బుజుర్గ్ ప్రాంతంలో బోరు నీటి పనులను ప్రారంభించిన రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట జూలై25 (నేటి దర్శిని):పళ్ల బుజుర్గ్ ప్రాంతంలో నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టినట్లు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు....

వీరభద్రేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో కల్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన

◽త్వరలోనే అందుబాటులోకి కల్యాణ మండపం: రాజ్ కుమార్ రెడ్డి ◽రాజ్ కుమార్ రెడ్డి, సభ్యులను సత్కరించిన దేవాలయ నిర్వాహకులు నారాయణపేట జూలై25 (నేటి దర్శిని):భక్తుల సౌకర్యార్థం దేవాలయ...

కేటీఆర్ సంచలన ట్వీట్

హైదరాబాద్, జూలై 17 (నేటి దర్శిని):ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా అతిక్రమణలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు వ్యవస్థను ఉద్దేశించి "ప్రియమైన @TelanganaDGP గారు" అంటూ ట్విట్టర్...

బీఆర్ఎస్‌ నాయకులపై కవిత సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ జూలై17 (నేటి దర్శిని): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు పార్టీ స్పందించకపోవడాన్ని ఆమె...

బీసీల్లో ఉపకులాలకు సబ్ కోటా ఇవ్వాలి

◻️     ఎన్నో కులాలకు రాజకీయ అవకాశాలు దక్కలేదు... ◻️     72 కుల సంఘాల ప్రతినిధులతో సమావేశం... ◻️     కుల సంఘాల సమావేశంలో కవిత కీలక వ్యాఖ్యలు......