ప్రధాన వార్తలు

తెలంగాణ

ట్రేండింగ్ వార్తలు

కొండారెడ్డిపల్లి చెరువు ప్రాంతంలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన రాజ్ కుమార్ రెడ్డి

ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి నారాయణపేట,సెప్టెంబర్04 (నేటి దర్శిని): నవరాత్రులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథులను నిమజ్జనం చేసేందుకు సంబంధిత అధికారులు కొండారెడ్డిపల్లి చెరువు వద్ద ఏర్పాట్లు...

ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఓటు చోరీ హటావో – ప్రజాస్వామ్యం బచావో పోస్టల్ కార్డు ఉద్యమం

ఎమ్మెల్యే బాలు నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించిన NSUI నాయకులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతికి వినతి దేవరకొండ , సెప్టెంబర్ 03 ( నేటి దర్శిని): ఎన్‌ఎస్‌యూఐ...

మహర్షి మిశ్వామిత్ర ఆధ్వర్యంలో అన్నదానం

పూజలకు హాజరైన రాజ్ కుమార్ రెడ్డి నారాయణపేట, సెప్టెంబర్03 (నేటి దర్శిని): నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాపునగర్ చౌరస్తాలో మహర్షి విశ్వామిత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక...

దేవాలయంలో గ్రిల్స్ ఏర్పాటుకు చర్యలు: రాజ్ కుమార్ రెడ్డి

మరికల్ సరస్వతీదేవి దేవాలయంలో గ్రిల్స్ ఏర్పాటుకు లక్ష రూపాయల చెక్కు అందజేత రాజ్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించిన నిర్వాహకులు నారాయణపేట,సెప్టెంబర్03(నేటి దర్శిని):నారాయణపేట జిల్లా మరికల్ మండల...

రైతులకు యూరియా అందించాలంటూ నిడమనూరులో సిపిఎం రాస్తారోకో, ధర్నా

నిడమనూరు, సెప్టెంబర్01 (నేటి దర్శిని): నిడమనూరు మండల కేంద్రంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యంగా పంటల రక్షణకు అవసరమైన యూరియా ఎరువులను సకాలంలో సరిపడా అందించాలంటూ సిపిఎం...

బండి యాదగిరిని సత్కరించిన మల్లికార్జున్

ఎల్.బి.నగర్,ఆగస్టు30(నేటి దర్శిని): తెలంగాణ ప్రభుత్వ అదనపు కార్యదర్శి బండి యాదగిరి పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా యువజన నాయకులు చాట్లపల్లి మల్లికార్జున్, తీరాందాస్ యాదగిరి తదితరులు...

శేర్నపల్లిలో బొజ్జ గణపయ్యకు పూజలు చేసిన రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట,ఆగస్టు29 (నేటి దర్శిని):వినాయక చవితి సందర్భంగా నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం శేర్నపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య మండపంలో శుక్రవారం భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్...

పేటలో ఘనంగా భగవాన్ బలరామ జయంతి

నారాయణపేట,ఆగస్టు29 (నేటి దర్శిని):భగవాన్ బలరామ జయంతి వేడుకలను నారాయణపేట జిల్లా కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్...

శరీర దారుఢ్యానికి క్రీడలు దోహదం: రాజ్ కుమార్ రెడ్డి

పేరపళ్ల మీది తండలో ఎంపీఎల్ సీజన్-3 క్రికెట్ టోర్నీని ప్రారంభించిన రాజ్ కుమార్ రెడ్డి క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడిన రాజ్ కుమార్ రెడ్డి నారాయణపేట,ఆగస్టు29 (నేటి...

Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్…?

హైదరాబాద్,ఆగస్టు23 (నేటి దర్శిని):ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలతో కర్ణాటక ఎమ్మెల్యే కెసి వీరేంద్ర ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం సిక్కిం లోని గ్యాంగ్...