ప్రధాన వార్తలు

తెలంగాణ

ట్రేండింగ్ వార్తలు

తెలంగాణ అమరవీరుల త్యాగాలు మరువలేనివి రాజ్ కుమార్ రెడ్డి

ఘనంగా రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు నారాయణపేట జూన్02 (నేటి దర్శిని):తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన తొలి, మలిదశ ఉద్యమాల్లో వందలాదిమంది అమరులయ్యారని, వారి ఆశయ సాధనకు...

దేశానికి సేవ చేయాలనే ఆలోచన గొప్పది రాజ్ కుమార్ రెడ్డి

ఆర్మీ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ ను అందజేత నారాయణపేట జూన్01 (నేటి దర్శిని): వారియర్స్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్మీ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు నారాయణపేట...

ఎల్లారెడ్డిపల్లిలో పోచమ్మ తల్లి విగ్రహ ఏర్పాటుకు రూ.65వేలను అందజేసిన రాజ్ కుమార్ రెడ్డి

2న ఎల్లారెడ్డిపల్లిలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కోయిలకొండ మే30 (నేటి దర్శిని):నారాయణపేట నియోజకవర్గం కోయిలకొండ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పోచమ్మ...

వీర్ సావర్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలి: రాజ్ కుమార్ రెడ్డి

పేటలో వీర్ సావర్కర్ కు నివాళులు అర్పించిన రాజ్ కుమార్ రెడ్డి, కుర్మన్న నారాయణపేట మే28 (నేటి దర్శిని):దేశంలో ఉన్న ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి జాతీయవాదాన్ని చాటిచెప్పిన...

పేరపళ్లలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు కృషి

శివాజీ విగ్రహానికి అయ్యే రూ.2.50 లక్షల చెక్కును అందజేసిన రాజ్ కుమార్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు సహకరించినందుకు హర్షం వ్యక్తం చేసిన నిర్వాహకులు ఎల్.బీ.నగర్ మే20 (నేటి...

నిర్మలానంద రాంరెడ్డి రాజయోగి ఆశ్రమ అభివృద్ధికి కృషి: రాజ్ కుమార్ రెడ్డి

ఆశ్రమాన్ని సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న రాజ్ కుమార్ రెడ్డి దశలవారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు హర్షం వ్యక్తం చేసిన నిర్వాహకులు, గ్రామస్థులు దామరగిద్ద మే17 (నేటి...

ఎల్లారెడ్డిపల్లి గ్రామంలోని పోచమ్మ దేవాలయానికి దేవతామూర్తుల విగ్రహాలను ఇప్పించేందుకు రాజ్ కుమార్ రెడ్డి కృషి

హైదరాబాదులో రాజ్ కుమార్ రెడ్డిని కలిసి ఆహ్వానించిన గ్రామస్తులు నారాయణపేట మే16 (నేటి దర్శిని):నారాయణపేట నియోజకవర్గం కోయిలకొండ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో...

పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం: రాజ్ కుమార్ రెడ్డి

పది, ఇంటర్ విద్యార్థులకు భీష్మరాజ్ ఫౌండేషన్ చేయూత జూన్ 1 నుండి బడీడు పిల్లలను బడిలో చేర్పద్దాం కార్యక్రమం నారాయణపేట మే14 (నేటి దర్శిని):పేదరికం కారణంగా చదువుకు...

అనారోగ్యంతో జామా మసీదు ఇమామ్ హఫీజ్ మహమ్మద్ పక్రుద్దీన్ తాజ్ మృతి

∆ నివాళులర్పించిన రాజ్ కుమార్ రెడ్డి... ∆ అంత్యక్రియల నిమిత్తం రూ.10వేలను అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి... నారాయణపేట మే09 (నేటి దర్శిని):అనారోగ్యంతో...

‘పది’లో ది కౌల్డ్రాన్ హైస్కూల్ విద్యార్థిని దేవి షి ఝాన్సీకి అత్యధిక మార్కులు

దేవి షి ఝాన్సీని సత్కరించిన పాఠశాల నిర్వాహకులు హైదరాబాద్ మే07 (నేటి దర్శిని):ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో చంపాపేటలోని ది కౌల్డ్రాన్ హైస్కూల్ కు...