ప్రధాన వార్తలు

తెలంగాణ

ట్రేండింగ్ వార్తలు

క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి కృషి రాజ్ కుమార్ రెడ్డి

భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవులకు వస్త్రాల పంపిణీ దామరగిద్ద జనవరి18 (నేటిదర్శిని):క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని భీష్మరాజ్ ఫౌండేషన్...

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుర్రంపోడు (నేటిదర్శని):గుర్రంపోడు మండలం అక్కంపల్లి నుంచి నల్గొండ వాటర్ కెనాల్ లో వద్దిరెడ్డిగూడెం వద్ద కుళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అతడి వయసు సుమారు...

గుర్రంపోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ.. 8 మంది ఉద్యోగులపై చర్యలు

విధులకు గైహాజరైన సిబ్బందిపై వేటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కఠిన చర్యలు గుర్రంపోడు (నేటిదర్శిని): నల్గొండ జిల్లా గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది...

పండుగ పూట విషాదం.. నల్లగొండ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం..!

కొండమల్లేపల్లి (నేటిదర్శిని):నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాదు రోడ్డు పైపు...

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు చర్యలు రాజ్ కుమార్ రెడ్డి

భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కే.రాజ్ కుమార్ రెడ్డిని కలిసిన గ్రామస్థులు నారాయణపేట జనవరి12 (నేటిదర్శిని): అప్పిరెడ్డిపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ అప్పిరెడ్డిపల్లి...

పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేటలో పారిశుద్ధ్య కార్మికులకు స్వెట్టర్ల పంపిణీ నారాయణపేట జనవరి10 (నేటిదర్శిని):నారాయణపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు  భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వెట్టర్లను ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్...

తిరుపతిలో తీవ్ర విషాదం.. టికెట్ కేంద్రాల వద్ద తొక్కి సలాట

ఆరుగురు భక్తుల మృతి తిరుపతి జనవరి08 (నేటిదర్శిని):తిరుమలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనంకు సంబంధించి టికెట్ల పంపిణీ చేస్తుండగా తొక్కిసలాట జరిగింది. ఈ...

వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి

దేవరకొండ జనవరి08 (నేటిదర్శిని): దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే దేవరకొండ మండలం మర్రిచెట్టు తండా కు చెందిన మూడవత్ నందిని మంగళవారం రాత్రి...

మైసమ్మ జాతరలో పాల్గొన్న భీష్మరాజ్ ఫౌండేషన్ కమిటీ సభ్యులు

సభ్యులను ఘనంగా సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు దామరగిద్ద జనవరి07 (నేటిదర్శిని):నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద మండల కేంద్రంలోని శ్రీ మైసమ్మ దేవాలయంలో మంగళవారం నుంచి జరుగుతున్న జాతర...

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేటలో కరాటే విద్యార్థులకు బెల్టుల ప్రధానం నారాయణపేట జనవరి04 (నేటిదర్శిని): శరీర దారుఢ్యానికి, మానసిక వికాసానికి కరాటే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్...