ప్రధాన వార్తలు

తెలంగాణ

ట్రేండింగ్ వార్తలు

సామూహిక ఉపనయన కార్యక్రమానికి హాజరైన రాజ్ కుమార్ రెడ్డి

రాజ్ కుమార్ రెడ్డిని సత్కరించిన నిర్వాహకులు నారాయణపేట ఫిబ్రవరి07 (నేటిదర్శిని):నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఈశ్వర్ మందిర్ మడి మహేల్ లో శుక్రవారం జరిగిన సామూహిక ఉపనయన (ముంజ్)...

గుర్రంపోడులో నీటి  సమస్యతో అల్లాడుతున్న ప్రజలు

మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం గుర్రంపోడు ఫిబ్రవరి07 (నేటిదర్శిని): నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో తాగునీటి కొరతతో తీవ్రంగా ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం...

క్యాన్సర్ బాధిత పాప ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు

గుర్రంపోడు ఫిబ్రవరి06 (నేటిదర్శిని ప్రతినిధి యడవెల్లి రమేష్):గుర్రంపోడు గ్రామానికి చెందిన గంగరాజు తన చిన్నారి క్యాన్సర్ భారిన పడింది. ఆయన చిన్నారి పాప గత కొంత కాలంగా...

ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: యాతాకుల ప్రమోద్ కుమార్

సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించిన యాతాకుల ప్రమోద్ ఎల్.బి.నగర్ ఫిబ్రవరి06 (నేటిదర్శని):ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డిని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్...

హనుమాన్ దేవాలయంలో ధ్వజస్తంభాన్ని ప్రారంభించిన రాజ్ కుమార్ రెడ్డి

దేవాలయాల శిఖరాలకు రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించిన రాజ్ కుమార్ రెడ్డి రాజ్ కుమార్ రెడ్డిని సత్కరించిన ఆలయ నిర్వాహకులు నారాయణపేట ఫిబ్రవరి04 (నేటిదర్శిని):నారాయణపేట జిల్లా నారాయణపేట...

మహిళకు కళ్లజోడును అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్

కంటి పరీక్షలు నిర్వహించి కళ్లజోడు అందజేత ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన వెంకటమ్మ నారాయణపేట జనవరి28 (నేటిదర్శిని):కంటి చూపుతో బాధపడుతున్న ఓ మహిళకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్...

మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి ఆదిత్య పరాశ్రీ గురువు

ప్రభుత్వ పాఠశాలకు రూ.61వేల విలువైన మైకు, బ్యాండ్‌ను అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్ నారాయణపేట జనవరి26 (నేటిదర్శిని):దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులను విద్యార్థులు, యువత ఆదర్శంగా తీసుకొని...

అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి కృషి: రాజ్ కుమార్ రెడ్డి

రూ.11లక్షలతో ఆలయ శిఖర నిర్మాణానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చర్యలు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి దామరగిద్ద జనవరి21 (నేటిదర్శిని):అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి కృషి చేస్తున్నామని...

ఖేలో ఇండియా ఫుట్‌బాల్ సెలక్షన్స్‌లో మెరిసిన కురుమళ్ళ అరుణ జ్యోతి

గుర్రంపోడు జనవరి20 (నేటిదర్శిని):ఖేలో ఇండియా అండర్-13 ఫుట్‌బాల్ విభాగంలో గుర్రంపూడ్ మోడల్ స్కూల్ విద్యార్థిని కురుమళ్ళ అరుణ జ్యోతి, తానేదారిపల్లి గ్రామం (జువ్విగూడెం) నుంచి ఎంపికైంది. సంభదిత...

నల్గొండ రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణపై పాశం గోపాల్ రెడ్డి ఆగ్రహం

గుర్రంపోడు జనవరి20 (నేటిదర్శిని):తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు నల్గొండలో జరగనున్న...