ప్రధాన వార్తలు

తెలంగాణ

ట్రేండింగ్ వార్తలు

డిసిసిబి బ్యాంకు మేనేజర్ వేధింపులు.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు

గుర్రంపోడు ఫిబ్రవరి25 (నేటిదర్శిని):నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి తండాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. డిసిసిబి బ్యాంకు సిబ్బంది వేధింపులు తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు....

గుర్రంపోడు తహసిల్దార్ జి.కిరణ్ కుమార్ సస్పెండ్ –
ఉత్తర్వులు జారీచేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

గుర్రంపోడు ఫిబ్రవరి25 (నేటిదర్శిని):గుర్రంపోడు తహసిల్దార్ జి.కిరణ్ కుమార్ ను విధుల పట్ల నిర్లక్ష్యం, జిల్లా యంత్రాంగం ఆదేశాల బేఖాతరు కారణంగా సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా...

వందర్ గుట్ట తండలో శ్రీ సంత్ సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి కృషి రాజ్ కుమార్ రెడ్డి

గిరిజన సాంప్రదాయ పద్ధతిలో రాజ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం గిరిజన నృత్యాలతో ఆకట్టుకున్న మహిళలు నారాయణపేట ఫిబ్రవరి 22 (నేటిదర్శిని):వందర్ గుట్ట తండలో శ్రీ సంత్...

సిరిపురం యాదయ్య త్యాగం మరువలేనిది రాజ్ కుమార్ రెడ్డి

కొత్తపేటలో ఘనంగా తెలంగాణ అమరుడు సిరిపురం యాదయ్య వర్ధంతి వేడుకలు సిరిపురం యాదయ్యకు నివాళులర్పించిన రాజ్ కుమార్ రెడ్డి ఎల్.బీ.నగర్ ఫిబ్రవరి20 (నేటిదర్శిని):తెలంగాణ రాష్ట్ర సాధన కోసం...

ఛత్రపతి శివాజీ ఆశయ సాధనకు కృషి చేయాలి రాజ్ కుమార్ రెడ్డి

కానుకుర్తి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కణ నారాయణపేట ఫిబ్రవరి19 (నేటిదర్శిని):ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపిన మార్గంలో యువత పయనించి అందరికీ ఆదర్శంగా నిలవాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్...

సఖి వన్ స్టాఫ్ సెంటర్ సేవలు అభినందనీయం రాజ్ కుమార్ రెడ్డి

సఖి వన్ స్టాఫ్ సెంటర్ కు ఎల్.ఈ.డీ.టీవీని అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్ సఖి సెంటర్ ఆవరణలో మొక్కలను నాటిన రాజ్ కుమార్ రెడ్డి నారాయణపేట ఫిబ్రవరి17 (నేటిదర్శిని):ఆపదలో...

శరీర దారుఢ్యానికి కరాటే శిక్షణ అవసరం రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేటలో కరాటే పోటీలు వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చిన విద్యార్థులు నారాయణపేట ఫిబ్రవరి16 (నేటిదర్శిని):శరీర దారుఢ్యానికి, మానసిక వికాసానికి కరాటే శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని భీష్మరాజ్ ఫౌండేషన్...

ఎస్‌పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌కి దూసుకెళ్లిన గుర్రంపోడు జట్టు

హేమ హేమిలైన జట్లపై అద్భుత ప్రదర్శన గుర్రంపోడు ఫిబ్రవరి11 (నేటిదర్శిని):నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ క్రికెట్ రూల్స్‌ ప్రకారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎస్‌పీఎల్ క్రికెట్...

అనుమతి లేకుండా ఇసుక తరలింపు – ఇద్దరు అరెస్ట్, రెండు ట్రాక్టర్లు సీజ్

గుర్రంపోడు ఫిబ్రవరి10 (నేటిదర్శిని):అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సోమవారం తెల్లవారుజామున గుర్రంపోడు పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై...

బాలాజీ దేవాలయ అభివృద్ధికి కృషి రాజ్ కుమార్ రెడ్డి

బాలజీ దేవాలయ ఆవరణలో భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నీటి బోరు ఏర్పాటు రూ.31వేల విలువైన హుండి అందజేత నారాయణపేట ఫిబ్రవరి09 (నేటిదర్శిని):నారాయణపేట జిల్లా ఎక్లస్ పూర్ లోని...