ప్రధాన వార్తలు

తెలంగాణ

ట్రేండింగ్ వార్తలు

గజ్జలమ్మదేవి జాతరకు హాజరైన రాజ్ కుమార్ రెడ్డి

రాజ్ కుమార్ రెడ్డిని సత్కరించిన దేవాలయ నిర్వాహకులు, గ్రామస్థులు, యువకులు నారాయణపేట మార్చి12 (నేటి దర్శిని):నారాయణపేట మండలం పేరపళ్ళ గ్రామంలోని శ్రీ గజ్జలమ్మదేవి దేవాలయంలో జాతరకు బుధవారం...

ఘనంగా శ్రీ స్తంభాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర

ముఖ్య అతిథిగా పాల్గొన్న బుసిరెడ్డి పాండురంగారెడ్డి గుర్రంపోడు మార్చి10 (నేటిదర్శిని):నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామంలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా...

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజకుమార్ రెడ్డి మహిళా పారిశుద్ధ్య కార్మికులకు, మహిళలకు సన్మానం, చీరల అందజేత సేవారంగంలో ముందుకు సాగాలని మహిళల ప్రశంసలు నారాయణపేట మార్చి10...

కివీస్ దూకుడును అడ్డుకున్న భారత బౌలర్లు.. టీమిండియా టార్గెట్ 252

నేటిదర్శిని వెబ్ డెస్క్ (స్పోర్ట్స్): ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్మ్యాచ్ నేడు న్యూజిలాండ్ vs భారత్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే....

తెలంగాణలో అఖిలపక్ష సమావేశంపై రఘునందన్ రావు హాట్ కామెంట్స్

నేటి దర్శిని న్యూస్ డెస్క్ (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి నిధులు...

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.. ఎం.ఎల్.సీ కవిత కీలక వ్యాఖ్యలు

నేటిదర్శిని, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవవేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత...

134 మంది పంచాయతీ కార్యదర్శులకు చార్జ్ మెమోలు జారీ చేసిన కలెక్టర్

నల్లగొండ మార్చి05 (నేటి దర్శిని):నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడు నుండి తొమ్మిది నెలల పాటు అనధికారికంగా సెలవులు పెట్టిన 134 మంది పంచాయితీ కార్యదర్శులకు నల్లగొండ జిల్లా...

ఘనంగా సిద్ధార్థ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

2000-2001 పదవ తరగతి విద్యార్థులు 60 మంది ఒకేచోట ఘనంగా ఉపాధ్యాయులను సన్మానించిన విద్యార్థులు 24 ఏండ్ల తర్వాత కలిసిన మొత్తం విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న...

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన పాశం గోపాల్ రెడ్డి

గుర్రంపోడు మార్చి01 (నేటిదర్శిని):పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లింలకు బీ.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి  శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవ చేయాలన్న సందేశాన్ని...

పద్మశాలి నిత్యాన్నదాన సత్రంలో ఘనంగా శివపార్వతుల కల్యాణం

యజ్ఞంలో పాల్గొన్న పద్మశాలీయులు దేశం నలుమూలల నుండి హాజరైన పద్మశాలీయులు శ్రీశైలం ఫిబ్రవరి26 (నేటిదర్శిని):మహా శివరాత్రిని పురస్కరించుకొని శ్రీశైలంలోని అఖిలభారత భక్త మార్కండేయ పద్మశాలీల నిత్యాన్నదాన సత్రం...