తెలంగాణ

శ్రీ రుషి చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 6వ వార్షికోత్సవ వేడుకలు

హాజరైన రాజ్ కుమార్ రెడ్డి తదితరులు హైదరాబాద్, అక్టోబర్05 (నేటి దర్శిని): శ్రీ రుషి చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 6వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం హైదరాబాద్...

అశోక్‌నగర్ లో అమ్మవారి విగ్రహ ఏర్పాటు, అన్నదానానికి రూ.30వేల విరాళం

రాజ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన అశోక్‌నగర్ వాసులు సల్లంగ ఉండాలని మహిళల దీవెనలు నారాయణపేట, సెప్టెంబర్29 (నేటి దర్శిని): శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నారాయణపేట...

చాకలి ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి: రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట,మహబూబ్‌నగర్ పట్టణాల్లో ఐలమ్మ విగ్రహాల ఏర్పాటుకు కృషి చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించిన భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి నారాయణపేట, సెప్టెంబర్26 (నేటి దర్శిని):భూమి...

Reservation: లీకైన రిజర్వేషన్లు… నాయకులలో మొదలైన బుగులు…

రిజర్వేషన్లను చూసి బోరుమన్న రాజకీయ నాయకులు... అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి.. గుర్రంపోడు మండలంలో ఉసురుమంటున్న అగ్ర నాయకులు... ఇన్నేళ్లుగా ప్రజలకు పెట్టిన ఖర్చు బూడిద పాలు అయ్యేనా......

పేదలకు చేయూతనిచ్చేందుకు కృషి: రాజ్ కుమార్ రెడ్డి

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.10వేల చెక్కు అందజేత నారాయణపేట, సెప్టెంబర్22 (నేటి దర్శిని):ఆపదలో ఉన్న పేదలకు చేయూతనిచ్చేందుకు తమ ఫౌండేషన్ ఎల్లవేళలా కృషి చేస్తుందని భీష్మరాజ్ ఫౌండేషన్...

ప్రతిఒక్కరూ భక్తిమార్గంలో పయనించాలి: రాజ్ కుమార్ రెడ్డి

👉 నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్న భీష్మరాజ్ ఫౌండేషన్ బృందం నారాయణపేట, సెప్టెంబర్22 (నేటి దర్శిని): ప్రతిఒక్కరూ భక్తిమార్గంలో పయనించాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్...

రెక్కలు విప్పుతున్న రేషన్ బియ్యం దందా..

మిడ్జిల్,సెప్టెంబర్ 21, (నేటి దర్శినిప్రతినిధి): మిడ్జిల్ మండలంలో జోరుగా అక్రమ బియ్యం దందా..! అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు! మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో...

నారాయణపేట రూరల్ పీఎస్ కు ఎల్.ఈ.డీ టీవీని అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్

గతంలో ఒకటి, ఇప్పుడు మరొక టీవీ అందజేత నారాయణపేట,సెప్టెంబర్18 (నేటి దర్శిని): నారాయణపేట రూరల్ పోలీసు స్టేషనులో సీసీ కెమెరాల పరిశీలన నిమిత్తం భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్...

రిజర్వేషన్ల పెంపుకు గవర్నర్ ఆమోదం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, 50 శాతం పరిమితి రద్దుకు గవర్నర్ ఆమోదం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం హైదరాబాద్, సెప్టెంబర్ 11 (...

జర్నలిస్టుల సమస్యల సాధనకు నిరంతరం పోరాటం

–  టి డబ్ల్యూ జె ఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.సైదులు –  రంగారెడ్డి జిల్లా 3వ మహాసభల ఆహ్వాన కమిటీ చైర్మన్ సీహెచ్ సురేష్ ఎల్.బి.నగర్,సెప్టెంబర్10...