ముస్తాపేట గ్రామస్తుల దాహార్తిని తీర్చేందుకు కృషి: రాజ్ కుమార్ రెడ్డి
🔴 నూతన బోరు కోసం రూ.15వేల చెక్కు అందజేత నారాయణపేట జూలై13 (నేటి దర్శిని):నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ముస్తాపేట గ్రామంలో ఉన్న మంచినీటి బోరు చెడిపోయింది....
🔴 నూతన బోరు కోసం రూ.15వేల చెక్కు అందజేత నారాయణపేట జూలై13 (నేటి దర్శిని):నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ముస్తాపేట గ్రామంలో ఉన్న మంచినీటి బోరు చెడిపోయింది....
పాల్గొన్న తహసిల్దార్ శ్రీనివాస్, నాయబ్ తహసిల్దార్ పరిదుద్దీన్ జన్మదిన సందర్భంగా గుర్రంపోడు తహసిల్దార్ పి.శ్రీనివాస్ తో సైది రెడ్డి జన్మదిన సందర్భంగా గుర్రంపోడు నాయబ్ తహసిల్దార్ ఫరీదుద్దీన్...
రాత్రి 9.30 తర్వాత కనిపించని సిబ్బంది... భయాందోళనలో రోగులు, చిన్నపిల్లల తల్లులు... దేవరకొండ జూలై07 (నేటి దర్శిని):నల్లగొండ జిల్లా దేవరకొండలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో బాధితులకు చికిత్స...
పలు దేవాలయాలను సందర్శించిన రాజ్ కుమార్ రెడ్డి నారాయణపేట జూన్06 (నేటి దర్శిని):నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని శ్రీ అంబా భవాని దేవాలయంలో ఆదివారం బోనాల...
'పేట'లో బస్సును ప్రారంభించిన ఆర్టీసీ డీఎం లావణ్య భీష్మరాజ్ ఫౌండేషన్ సేవలను కొనియాడిన డీఎం సేవా రంగాల్లో ముందంజ: ఫౌండేషన్ సభ్యులు నారాయణపేట జూన్28 (నేటి దర్శిని):...
ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం ధన్వాడ జూన్26 (నేటి దర్శిని):నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కంసాన్ పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం సామూహిక అక్షరాభ్యాసం...
నేటి దర్శిని గుర్రంపోడు జూన్ 25 : పేదలకు ఇచ్చే ఇండ్లలో కూడా రాజకీయ పార్టీల అవినీతి తిమింగళాలు జొరబడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న...
సెప్టెంబర్ 30లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం (నేటి దర్శిని-తెలంగాణ స్టేట్ బ్యూరో యేకుల సురేష్): హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిరీక్షణకు తెరపడింది....
78,842 కార్డులు తొలగించేందుకు సన్నాహాలు నేటి దర్శిని (న్యూస్ డెస్క్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ...
న్యూస్ డెస్క్ (నేటి దర్శిని): రాష్ట్రంలోని రైతులకు వానాకాలం పంట పెట్టుబడి సాయం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం సరి కొత్త రికార్డును నమోదు చేసింది. 9 రోజుల్లో...