తెలంగాణ

Election: స్థానిక పంచాయితీ ఎన్నికలు… గుర్రంపోడు మండల రిజర్వేషన్లు ఖరారు..!

గుర్రంపోడు/నేటి దర్శిని: గత కొన్ని నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక పంచాయతీ ఎన్నికలకు అధికారులు రిజర్వేషన్ల ను ఎట్టకేలకు ప్రకటించారు. ఇబ్రహీంపట్నం మండలం లో మొత్తం...

ప్రతి “పఫ్” ప్రాణాల‌కు ముప్పే… ఊపిరి నిలబడాలంటే సిగరెట్లు మానేయాలి..!

👉 పొగతాగేవారిలోనే ఎక్కువగా సీఓపీడీ 👉 ఊపిరితిత్తుల్లో నయం చేయలేని వ్యాధి 👉 ఎప్పుడో పొగతాగినా, 60 ఏళ్ల తర్వాతే సీఓపీడీ 👉 కామినేని ఆస్పత్రిలో నిర్ధారణకు...

మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్

👉 ఆదివాసీలకు అండగా నిలిచి అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టించిన సామాన్యుడు హిడ్మా.. 👉 ఈరోజు ఉదయం మారడుమిల్లి అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్‌లో నేలకొరిగిన మావోయిస్టు...

నిధులు ఉన్నా.. అభివృద్ధి సున్నా…

👉 మూత పడుతున్న వికలాంగుల చేయూత ఉత్పత్తి శిక్షణ కేంద్రాలు... 👉 ప్రభుత్వం వెంటనే స్పందించాలి: వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వంశ రాజ్ రామ చంద్ర......

ప్రభుత్వ ఆసుపత్రిలో వికటించిన వైద్యం

17 మంది చిన్నారుల అస్వస్థత – ఐసీయూకు తరలింపు గ్లూకోస్, ఇంజక్షన్ ఇచ్చిన కొద్ది సేపటికే చిన్నారుల్లో పరిస్థితి విషమం డ్యూటీ డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు,పిల్లల...

Arrest: త్రిపురారంలో పట్టుబడ్డ గంజాయి ముఠా

- 1.60 కిలోల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు, రూ.1100 స్వాధీనం - పల్నాడు జిల్లా నుంచి అక్రమ రవాణా - గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని...

Nagarjuna: మంత్రి కొండా సురేఖపై కేసు వాపసు తీసుకున్న నాగార్జున

హైదరాబాద్‌,నవంబర్ 3(నేటి దర్శిని): మంత్రి కొండా సురేఖ(Konda Surekha), ప్రముఖ నటుడు నాగార్జున(Nagarjuna) మధ్య నెలకొన్న వివాదానికి తెర పడింది. నాగార్జునను ఉద్దేశిస్తూ మంత్రి సురేఖ నిన్న ఎక్స్‌...

ముద్దగౌని సతీష్ గౌడ్ సేవలు అభినందనీయం: ఎమ్మెల్సీ మధుసూదనాచారి

ఎల్.బి.నగర్,నవంబర్10(నేటి దర్శిని): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేర్కొన్నారు. సోమవారం వనస్థలిపురంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ ముద్దగౌని...

ముద్దగౌని సతీష్ గౌడ్ సేవలు అభినందనీయం: సీఐ మహేష్

ఎల్.బి.నగర్,నవంబర్03 (నేటి దర్శిని):మాలధారణ చేసిన  వందలాదిమంది స్వాములకు నిత్యాన్నదానం చేయడం అభినందనీయమని వనస్థలిపురం సిఐ టి.మహేష్ అన్నారు. శ్రీ మల్లికార్జున భక్త సమాజం అధ్యక్షులు, శ్రీ ఉమారామలింగేశ్వర...

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

👉 ఆర్టీసీ బస్సు, లారీ ఢీ 👉 17మంది దుర్మరణం! రంగా రెడ్డి (నేటి దర్శిని వెబ్ న్యూస్):రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఈ...