తెలంగాణ

క్షయ వ్యాధి నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి రాజ్ కుమార్ రెడ్డి

రోగులకు కిట్లను పంపిణీ చేసిన భీష్మరాజ్ ఫౌండేషన్ ఘనంగా ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం నారాయణపేట మార్చి24 (నేటి దర్శిని):క్షయ వ్యాధి నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని...

పీఎం కిసాన్ యాప్ పేరిట ప్రజలకు టోకరా

•  పీఎం కిసాన్ పేరిట రావడంతో ఓపెన్ చేసిన ముగ్గురు రైతులు •  బాధితులు కోనరావుపేట, మంగళ్లపల్లివాసులు హైదరాబాద్ న్యూస్ డెస్క్ (నేటి దర్శిని):రైతుల వాట్సాప్కు వచ్చిన...

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎల్.బీ.నగర్, మార్చి18 (నేటి దర్శిని): ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ సుజాత నాయక్ పోలీసులకు ఫిర్యాదు...

కేటీఆర్‌కు మధుయాష్కి గౌడ్ సవాల్

ఎల్.బీ.నగర్ మార్చి18 (నేటి దర్శిని):బీఆర్‌ఎస్ పార్టీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే  సుధీర్ రెడ్డి మహిళా కార్పొరేటర్ సుజాత నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత...

మానసిక, శారీరక దారుఢ్యానికి కరాటే శిక్షణ ఎంతో అవసరం

కరాటే విద్యార్థులకు బెల్టులను అందజేసిన సినీనటుడు తల్వార్ సుమన్ సుమన్ ను ఘనంగా సన్మానించిన నిర్వాహకులు ఎల్.బీ.నగర్ మార్చి18 (నేటి దర్శిని):విద్యార్థులు చదువులతో పాటు క్రీడా రంగాల్లో...

నారాయణపేట కీర్తిని వ్యాపింపజేయాలి: రాజ్ కుమార్ రెడ్డి

క్రీడాకారులకు అండగా నిలుస్తాం క్రికెట్ టోర్నమెంట్ లో విజేతకు రూ.12222 బహుమతిని అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్ రాజ్ కుమార్ రెడ్డిని సన్మానించిన నిర్వాహకులు నారాయణపేట మార్చి13 (...

గజ్జలమ్మదేవి జాతరకు హాజరైన రాజ్ కుమార్ రెడ్డి

రాజ్ కుమార్ రెడ్డిని సత్కరించిన దేవాలయ నిర్వాహకులు, గ్రామస్థులు, యువకులు నారాయణపేట మార్చి12 (నేటి దర్శిని):నారాయణపేట మండలం పేరపళ్ళ గ్రామంలోని శ్రీ గజ్జలమ్మదేవి దేవాలయంలో జాతరకు బుధవారం...

ఘనంగా శ్రీ స్తంభాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర

ముఖ్య అతిథిగా పాల్గొన్న బుసిరెడ్డి పాండురంగారెడ్డి గుర్రంపోడు మార్చి10 (నేటిదర్శిని):నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామంలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా...

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజకుమార్ రెడ్డి మహిళా పారిశుద్ధ్య కార్మికులకు, మహిళలకు సన్మానం, చీరల అందజేత సేవారంగంలో ముందుకు సాగాలని మహిళల ప్రశంసలు నారాయణపేట మార్చి10...

తెలంగాణలో అఖిలపక్ష సమావేశంపై రఘునందన్ రావు హాట్ కామెంట్స్

నేటి దర్శిని న్యూస్ డెస్క్ (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి నిధులు...