మహిళకు కళ్లజోడును అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్
కంటి పరీక్షలు నిర్వహించి కళ్లజోడు అందజేత ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన వెంకటమ్మ నారాయణపేట జనవరి28 (నేటిదర్శిని):కంటి చూపుతో బాధపడుతున్న ఓ మహిళకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్...
కంటి పరీక్షలు నిర్వహించి కళ్లజోడు అందజేత ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన వెంకటమ్మ నారాయణపేట జనవరి28 (నేటిదర్శిని):కంటి చూపుతో బాధపడుతున్న ఓ మహిళకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్...
ప్రభుత్వ పాఠశాలకు రూ.61వేల విలువైన మైకు, బ్యాండ్ను అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్ నారాయణపేట జనవరి26 (నేటిదర్శిని):దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులను విద్యార్థులు, యువత ఆదర్శంగా తీసుకొని...
రూ.11లక్షలతో ఆలయ శిఖర నిర్మాణానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చర్యలు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి దామరగిద్ద జనవరి21 (నేటిదర్శిని):అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి కృషి చేస్తున్నామని...
గుర్రంపోడు జనవరి20 (నేటిదర్శిని):తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు నల్గొండలో జరగనున్న...
భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవులకు వస్త్రాల పంపిణీ దామరగిద్ద జనవరి18 (నేటిదర్శిని):క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని భీష్మరాజ్ ఫౌండేషన్...
గుర్రంపోడు (నేటిదర్శని):గుర్రంపోడు మండలం అక్కంపల్లి నుంచి నల్గొండ వాటర్ కెనాల్ లో వద్దిరెడ్డిగూడెం వద్ద కుళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అతడి వయసు సుమారు...
విధులకు గైహాజరైన సిబ్బందిపై వేటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కఠిన చర్యలు గుర్రంపోడు (నేటిదర్శిని): నల్గొండ జిల్లా గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది...
కొండమల్లేపల్లి (నేటిదర్శిని):నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాదు రోడ్డు పైపు...
భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కే.రాజ్ కుమార్ రెడ్డిని కలిసిన గ్రామస్థులు నారాయణపేట జనవరి12 (నేటిదర్శిని): అప్పిరెడ్డిపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ అప్పిరెడ్డిపల్లి...
నారాయణపేటలో పారిశుద్ధ్య కార్మికులకు స్వెట్టర్ల పంపిణీ నారాయణపేట జనవరి10 (నేటిదర్శిని):నారాయణపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వెట్టర్లను ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్...