Homeతెలంగాణగుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

📰 Generate e-Paper Clip

గుర్రంపోడు (నేటిదర్శని):
గుర్రంపోడు మండలం అక్కంపల్లి నుంచి నల్గొండ వాటర్ కెనాల్ లో వద్దిరెడ్డిగూడెం వద్ద కుళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అతడి వయసు సుమారు 40 సంవత్సరాలు ఉండవచ్చని సీఐ ధనుంజయ్ అన్నారు. అలాగే మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా కనపించకుండా పోతే 8712670157, 8712670207, 8712670227 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై మధు సూచించారు.

RELATED ARTICLES

Most Popular