Homeతెలంగాణబండి యాదగిరిని సత్కరించిన మల్లికార్జున్

బండి యాదగిరిని సత్కరించిన మల్లికార్జున్

📰 Generate e-Paper Clip

ఎల్.బి.నగర్,ఆగస్టు30(నేటి దర్శిని): తెలంగాణ ప్రభుత్వ అదనపు కార్యదర్శి బండి యాదగిరి పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా యువజన నాయకులు చాట్లపల్లి మల్లికార్జున్, తీరాందాస్ యాదగిరి తదితరులు బండి యాదగిరిని శాలువతో ఘనంగా సత్కరించారు. బండి యాదగిరి చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. బండి యాదగిరి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాల నడుమ జీవించాలని కోరుకున్నారు.

RELATED ARTICLES

Most Popular